29.7 C
Hyderabad
May 3, 2024 04: 00 AM
Slider ఆధ్యాత్మికం

విజయవాడలో రామ్ తీర్థ ట్రస్ట్ శోభాయాత్ర

#RamateerdhaTrust

రామ్ తీర్థ ట్రస్ట్ వారి శోభాయాత్ర శివాజీ నాగలింగం ఆధ్వర్యంలో సత్యనారాయణపురం పురవీధుల్లో అత్యంత వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో బాలాజీ ప్రసాద్ గారి షిరిడి సాయి చిన్నారుల కోలాటం బృందం అద్భుత ప్రదర్శన అందరినీ అలరించింది.

అలాగే ఈ కార్యక్రమంలో బొగ్గవరపు సత్యనారాయణ, తంగిరాల రాఘవ శాస్త్రి పాల్గొన్నారు. పూజ్యశ్రీ శివ స్వామి పురవీధుల్లో పాదయాత్రలో పాల్గొని భారతదేశం గురించి శ్రీ రాముడి గొప్పతనం గురించి అయోధ్య రామమందిర నిర్మాణం విశేషాలు ప్రజలకు తెలియజేశారు.

Related posts

“హలో హాలీవుడ్” అంటున్న తెలుగుతేజం “రాజ్ దాసిరెడ్డి”

Satyam NEWS

అసంఘటిత కార్మికులకు అండగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

Satyam NEWS

విజయనగరం లో పీఎం మోడీ జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment