బాగ్ అంబర్పేట్ డివిజన్లో ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ 6 గ్యారంటీలలో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి పథకం శనివారం అమలులోకి వచ్చింది అని తెలిపారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్లకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి వి.హనుమంతరావు, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు, అంబర్పేట్ నియోజక వర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ రోహన్ రెడ్డి, అంబర్పేట్ ఇంచార్జ్ లక్ష్మణ్ యాదవ్, టిపిసిసి సెక్రటరీ శంభుల శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు గరిగంటి శ్రీదేవి, రమేష్, పుల్లా నారాయణస్వామి, పులి జగన్, దిండి రాంబాబు, గడ్డం లక్ష్మణ్, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోతా రోహిత్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్తిబాబు, నగేష్ గౌడ్, పంజాల వెంకటేష్ గౌడ్, ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ ప్రభాకర్, బ్లాక్ ప్రెసిడెంట్ కుంకుమ రాజేశ్వర్, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ గౌడ్, కోటం అనిల్, రావుల సుధాకర్, గౌస్ బాయ్, సి. సుధాకర్ ,కిషోర్ ,జాంగిర్ భాయ్ ,అఫ్జల్ ఖాన్, వీరయ్య నాయక్ ,ఎన్ఎస్యుఐ సిటీ వైస్ ప్రెసిడె మణికాంత్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కే.మహేందర్, రాజ్ కిరణ్, మహిళా కాంగ్రెస్ నాయకులు ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, బాగ్ అంబర్పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ దేవి, ప్రసన్న, లక్ష్మి, వరలక్ష్మి, అంబర్పేట్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ లీడర్లు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ ఎస్ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్