31.2 C
Hyderabad
January 21, 2025 15: 00 PM
Slider కడప

ఏపీలో స్థానిక ఎన్నికల్లో ఎక్కడా గొడవలు జరగలేదు

koramutla srinivasulu

రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేయడం ఎంతో దురదృష్టకరమని కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. దీని వల్ల కేంద్ర నుండి రాష్ట్రానికి రావాల్సిన 5 000 కోట్ల రూపాయల నిధుల్ని వదులుకోవాల్సి న పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు.

ఇపుడున్న ఈసీ నిమ్మగడ్డ రమేష్ టీడీపి అధ్యక్షుడు చంద్ర బాబు మనిషి అని ఆరోపించారు. ఎవరో వెనకుండి ఈ ఎన్నికలను ఆపించేసారని అనుమానం వ్యక్తం చేశారు. చంద్ర బాబు కు పిచ్చి పట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడాడే తప్ప ఎక్కడ పెద్దగా గొడవలు జరగలేదని అన్నారు. చంద్ర బాబు హయం లో తలలు పగలకొట్టిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని కొరముట్ల అన్నారు.

Related posts

సీఎం జగన్ ఫోటో కు పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే మేడా

Satyam NEWS

ఉద్రిక్తతల మధ్య రమ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

Satyam NEWS

ముమ్మరంగా కొనసాగుతున్న RTC ఉద్యోగుల కోవిడ్ వాక్సినేషన్

Satyam NEWS

Leave a Comment