29.7 C
Hyderabad
May 7, 2024 05: 02 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో సోనియా గాంధీ పుట్టిన రోజు పండుగ

#SoniaGandhi1

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 74వ పుట్టిన రోజు సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఏరియా ఆసుపత్రిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ OBC సెల్ చైర్మన్ ములకలపల్లి రామగోపి ఆధ్వర్యంలో  రోగులకు పండ్లు,బ్రడ్ పంచారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, రాష్ట్ర పిసిసి జాయింట్ సెక్రెటరీ ఎండి అజీజ్ పాషా మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఋణపడి ఉన్నారని,ఆ ఋణం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి నప్పుడే తీరుతుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీళ్ళు,నిధులు, నియామకాలు,పూర్తి చేసే అవకాశం వస్తుందని, ఆమె నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, జక్కుల మల్లయ్య, బెల్లంకొండ గురవయ్య,సైదా మేస్త్రీ, ముక్కంటి, రామరాజు, యోహాను, కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ మండల అధ్యక్షుడు యరగాని గురవయ్య,కారింగుల వేంకటేశ్వర్లు,దొంతగాని జగన్,

నందిగామ శ్రీను, యలమంద, బత్తిని వీరబాబు, నర్సింహారావు, గడ్డం అంజయ్య, వేణు,శివ, గోపి, చిన్ని, నవీన్, హరికృష్ణ, పెద్దబ్బాయి,ఇంటిమళ్ళ బెంజిమెన్,పోతుల జ్ఞానయ్య,రజాక్ బాబా,వల్లపుదాసు కృష్ణ,ఏదుల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారీ వాహనాలు సిటీలోకి రానివ్వం..అంటున్న ట్రాఫిక్ సిబ్బంది…!

Satyam NEWS

అందుకే ‘చెక్’ సినిమా కోసం అడగ్గానే వెంటనే ఓకే చెప్పేశాను

Satyam NEWS

మాచర్ల దాడి కేసులో ముగ్గురు వైసిపి నేతల అరెస్టు

Satyam NEWS

Leave a Comment