33.2 C
Hyderabad
May 15, 2024 21: 11 PM
Slider హైదరాబాద్

శ్రీ‌శైలం నుంచి సాగ‌ర్‌కు 14 నుంచి లాంచీ ప్ర‌యాణం

launchi

శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఈ నెల 14 నుంచి లాంచీ ప్రయాణం ప్రారంభించనున్నట్లు నాగార్జున సాగర్‌ బోటింగ్‌ యూనిట్‌ మేనేజర్‌ హరి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్‌ నుంచి టూరిజం ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ ప్యాకేజీలో వచ్చే వారిని టూరిజం బస్సులో హైదరాబాద్‌ నుంచి సాగర్‌కు తీసుకొచ్చి, సాగర్‌ నుంచి శ్రీశైలం తీసుకెళ్తామన్నారు. శ్రీశైలం నుంచి తిరిగి టూరిజం బస్సులో హైదరాబాద్‌ చేరుస్తామన్నారు.

మరింత సమాచారం కోసం సెల్‌: 9848540371, 7997951023లను సంప్రతించాలన్నారు.

Related posts

ఉగాది వేడుకలకు ముస్తాబు కానున్న శ్రీ మన్నారు రాజగోపాల స్వామి ఆలయం

Satyam NEWS

అంగన్ వాడి టీచర్ల సమస్యలు తీర్చాలి

Satyam NEWS

ఆందోళన చేపట్టిన దుకాణాల యజమానులు

Satyam NEWS

Leave a Comment