40.2 C
Hyderabad
April 29, 2024 17: 05 PM
Slider ఆంధ్రప్రదేశ్

329వ రోజుకు రాజ‌ధాని డిమాండ్ దీక్ష‌లు

amaravathi deeksha

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 329వ రోజుకు చేరుకున్నాయి.


మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం,ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది.

Related posts

మసీదు,ఈద్గాలకు మౌలిక వసతులు కల్పించండి

Satyam NEWS

వనపర్తిని బంగారు పర్తిగా మరల్చాలి: సీఎం కేసీఆర్

Satyam NEWS

వైద్య సేవలు ప్రభుత్వాల కనీస ప్రాథమిక బాధ్యత

Satyam NEWS

Leave a Comment