అన్నమయ్య జిల్లా రాజంపేట లో విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ విద్యార్థి , యువజన సంఘాల ర్యాలీ చేరుకుంది.విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బస్సు సమర యాత్ర జరుగుతోంది.
ఈ సమర యాత్ర రాజంపేట కు గురువారం రాత్రి చేరుకుంది.సుదర్శన సినిమా హాల్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించగా, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో యువతీ యువకులు కోవోతుల్తో ఘన స్వాగతం పలికారు..