కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణ మహిళ మోర్చా నాయకురాలు డా.కొత్తపల్లి అనిత ఆధ్వర్యంలో మహిళ మోర్చా సభ్యులు తయారీ చేసిన 50,000ల మస్కులను నేడు బీజేపీ సీర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన ప్రధాన మార్కెట్లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గోలెం వెంకటేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి మెడి కార్తిక్, దళిత మోర్చా అధ్యక్షులు అరుణ్, మహిళ అధ్యక్షురాలు జాడి శైలేజ, గోమాసే రాజేశ్వరి పారిపెళ్లి రాణి, జాడీ కిరణ్ బేబీ, కృష్ణ స్వామి, శరద్ శర్మ, రాజశేఖర్, డగంకర్ దిలీప్, పార్టీ మహిళ మోర్చా సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు
previous post