ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 అనుకున్న లక్ష్యంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన సందర్భంగా ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన భరత్ విద్యాసంస్థల అధినేతలు శీలం వెంకటరెడ్డి,విద్యాలత దంపతుల ఆధ్వర్యంలో
భరత్ స్కూల్ విద్యార్థులు భారత ఇస్రో టీంకు జనగణమన జయహో ఇస్రో అక్షరమాలతో,ప్రత్యేక వీడియో ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జింకల కోటేశ్వరరావు,రవీందర్ రెడ్డి,ఉమా,స్రవంతి,నాగరాజు,అజీమ్,పాషా,గణేష్,త్రివేణి,స్నేహిత తదితర ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.