39.2 C
Hyderabad
May 3, 2024 13: 15 PM
Slider ఖమ్మం

భారత ఇస్రో టీంకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు

ISRO

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 అనుకున్న లక్ష్యంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన సందర్భంగా ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన భరత్ విద్యాసంస్థల అధినేతలు శీలం వెంకటరెడ్డి,విద్యాలత దంపతుల ఆధ్వర్యంలో

భరత్ స్కూల్ విద్యార్థులు భారత ఇస్రో టీంకు జనగణమన జయహో ఇస్రో అక్షరమాలతో,ప్రత్యేక వీడియో ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జింకల కోటేశ్వరరావు,రవీందర్ రెడ్డి,ఉమా,స్రవంతి,నాగరాజు,అజీమ్,పాషా,గణేష్,త్రివేణి,స్నేహిత తదితర ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు దరఖాస్తుకు నేడే తుదిగ‌డువు

Sub Editor

ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా?

Satyam NEWS

రెడ్ జోన్ లో ఉన్న వారు పోలీసులకు సహకరించాలి

Satyam NEWS

Leave a Comment