స్వామి వివేకానంద 159 వ జయంతి సందర్భంగా బాగ్ అంబర్పేట్ డివిజన్ డీడీ కాలనీ లోని పార్కులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జిల్లా ప్రెసిడెంట్ గౌతమ్ రావు గద్వాల్ జిల్లా ఇన్ఛార్జ్ బి వెంకట్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు జగన్, రామ్ రెడ్డి, బిజెపి నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట