కామన్నవలస ఆశ్రమం లో ప్రారంభం.
కేరళ స్వామి, పాముల స్వామి గా పిలిచే ఏపీలో ధవళేశ్వరం లో సాధన చేసి..ఏ ఆ రాష్ట్రంలో ని ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లా బాఢడంగి మండలం కామన్నవలస లో సమాధిపొందిన బ్రహద్ష ర్షి శ్రీశ్రీ శ్రీవారి స్వామి రామానందుల వారి 121 జయంతి కడువైభవంగా ప్రారంభమైంది.
1962లో స్వామిజీ స్థాపించబడిన శ్రీ స్వామి రామానందుల వారి ఆశ్రమంలో పీఠాథిపతి బ్రహ్మ ర్షి శ్రీశ్రీశ్రీ అంత్ ర్ముఖానందుల (శ్రీగురూజీ చే) స్వామిజీ 121 వ జయంతి వేడుకలు ప్రారంభం అయ్యాయి. స్వామిజీ పాదుకా ఉత్సవాన్ని శ్రీగురూజీ వైభవంగా నిర్వహించారు. స్వామిజీ పాదుకలను స్వయాన..శిరస్సు పై పెట్టుకుని… తద్వారా శిష్యగణానికి స్వామిజీ విశిష్టత గురించి తెలియ చెప్పారు. ఈథ కార్యక్రమంలో నికి యావితి శిష్యగ లు పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ లు పెద్దె ఎఎ ఎ కూడా పాల్గొన్నారు.