27.7 C
Hyderabad
May 15, 2024 05: 19 AM
Slider ఆధ్యాత్మికం

24 నుండి స్పర్శదర్శనం

tactile vision from 24th

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలమహాక్షేత్రంలో ఈ నెల 24 నుంచి 30 వరకు భక్తులందరికీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కలుగనుంది. ఈసారి ఉగాది ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వారం రోజుల ముందే భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో స్పర్శ దర్శనం కారణంగా స్వామివారి దర్శనానికి 5 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఆలయ ఈవో లవన్న తెలిపారు.

Related posts

అందరిని గౌరవించడం హైదరాబాద్ కల్చర్

Satyam NEWS

బాదుడే బాదుడు: ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

Satyam NEWS

సీఎం స్వంత జిల్లాలో రక్షకుడే కీచకుడైన వేళ…

Satyam NEWS

Leave a Comment