28.7 C
Hyderabad
May 6, 2024 00: 49 AM
Slider గుంటూరు

అక్సిడెంట్:లారీని డీ కొట్టిన ఆటో ౩ గురు మృతి

tadepally auto collided with lorry 3 dead

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీనిటాటాఏస్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాడేపల్లి సమీపంలో రోడ్డు పక్కన లారీకి డ్రైవర్, క్లీనర్ మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో ఓ ఆటో వేగంగా వచ్చి ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిగింది. ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు

Related posts

మంత్రి రోజా కు ఘన స్వాగతం పలికిన కరకంఠాపురం ప్రజలు

Bhavani

కంటిన్యూ: రాజధాని గ్రామాల్లో ఆగని ఆందోళన

Satyam NEWS

బాస్మతి బియ్యంపై హక్కుల కోసం పాక్ పోరాటం

Satyam NEWS

Leave a Comment