25.2 C
Hyderabad
January 21, 2025 11: 44 AM
Slider గుంటూరు

కంటిన్యూ: రాజధాని గ్రామాల్లో ఆగని ఆందోళన

cycle rally

రాజధానిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 55వ రోజు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు చేపట్టారు. వెలగపూడిలో రిలే దీక్షలు 55వ రోజుకు చేరాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులు 24గంటల పాటు దీక్షలో ఉన్నారు.

Related posts

కమలానికి అటూ ఇటూ

mamatha

రెండో సారి ఎన్నికై రికార్డు సృష్టించిన ఏలూరు మేయర్ నూర్జహాన్

Satyam NEWS

నెట్5-ఒటిటి COO బల్వంత్ సింగ్: ఇంకో 40 వేల థియేటర్లు కావాలి

Satyam NEWS

Leave a Comment