27.7 C
Hyderabad
April 30, 2024 09: 44 AM
Slider గుంటూరు

కంటిన్యూ: రాజధాని గ్రామాల్లో ఆగని ఆందోళన

cycle rally

రాజధానిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 55వ రోజు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు చేపట్టారు. వెలగపూడిలో రిలే దీక్షలు 55వ రోజుకు చేరాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులు 24గంటల పాటు దీక్షలో ఉన్నారు.

Related posts

ఉచిత వ్యాక్సిన్ పై జగన్ యూటర్న్ తీసుకోవడంలో ఆంతర్యమేమిటి?

Satyam NEWS

తెలంగాణలో తెలుగుదేశం ఇక అధికారికంగా ‘‘జీరో’’

Satyam NEWS

గోదాములు సిద్ధం

Bhavani

Leave a Comment