Slider జాతీయం13 నదుల ఆధునీకరణSub Editor 2March 15, 2022March 15, 2022 by Sub Editor 2March 15, 2022March 15, 20220873దేశంలోని 13 ప్రధాన నదులను రూ.19,342 కోట్లతో పునరుజ్జీవింపచేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్ను కేంద్ర మంత్రులు భూపేందర్యాదవ్, గజేంద్రసింగ్ షెకావత్లు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఈ నదుల...