బేతపూడిలో రైతులు రైతు కూలీల నిరసన
మంగళగిరి మండలం బేతపూడిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి మద్దతుగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని గ్రామంలోని రైతులు రైతుకూలీలు చేస్తున్న రిలే నిరసన దీక్షలు సోమవారానికి 349వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా...