మంగళగిరి మండలం బేతపూడిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి మద్దతుగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని గ్రామంలోని రైతులు రైతుకూలీలు చేస్తున్న రిలే నిరసన దీక్షలు సోమవారానికి 349వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు రైతుకూలీలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు
ఈ కార్యక్రమంలో వాసా గణేష్, గుండాల కిరణ్, వాసా శ్రీనివాసరావు, బేతపూడి యోహాను, అడవి శివ శంకరరావు, అడపా LB, గైరుబోయిన సాంబశివరావు, శిరంసెట్టి దుర్గరావు, రాణిమేకల బాలయ్య, కలవకోల్లు నరసింహస్వామి, JAC సభ్యులు బుర్రి, సత్యనారాయణ బేతపూడి, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు