35.2 C
Hyderabad
April 27, 2024 12: 07 PM
Slider గుంటూరు

బేతపూడిలో రైతులు రైతు కూలీల‌ నిరసన

bethampudi

మంగళగిరి మండలం బేతపూడిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి మద్దతుగా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని గ్రామంలోని రైతులు రైతుకూలీలు చేస్తున్న‌ రిలే నిరసన దీక్షలు సోమవారానికి 349వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు రైతుకూలీలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు

ఈ కార్యక్రమంలో వాసా గణేష్, గుండాల కిరణ్, వాసా శ్రీనివాసరావు, బేతపూడి యోహాను, అడవి శివ శంకరరావు, అడపా LB, గైరుబోయిన సాంబశివరావు, శిరంసెట్టి దుర్గరావు, రాణిమేకల బాలయ్య, కలవకోల్లు నరసింహస్వామి, JAC సభ్యులు బుర్రి, సత్యనారాయణ బేతపూడి, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు

Related posts

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు

Satyam NEWS

మంచి మాట చెప్పి బాట చూపిన మహనీయులు

Satyam NEWS

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడుని కలిసిన మేడా విజయ్

Satyam NEWS

Leave a Comment