బస్సు లోయలో పడి 22 మంది దుర్మరణం.. 8 మంది..
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడి.. 22 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు.. సుధోంటి జిల్లా బలోచ్ ప్రాంతం...