రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్రకు డీజీపీ సవాంగ్ అనుమతి మంజూరు చేశారు. ముందుగా పాదయాత్రకు డీజీపీ అనుమతి తిరస్కరించగా హైకోర్టు సూచనల మేరకు ఆయన...
గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడి లో ఒక కానిస్టేబుల్ అత్యుత్సాహం వల్ల ఓ వ్యక్తి మృతి చెందాడు. లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామంలో రోడ్లపై తిరుగుతున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతానికి పొలీసులు వెళ్లారు....