వచ్చే ఎన్నికల్లో పర్చూరు నుంచి నవతరం పార్టీ పోటీ
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి ని పోటీకి ఉంచుతామని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రకటించారు. మార్టూరు పట్టణంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు నలమాల తిరుపతిరావు అధ్యక్షత...