వరంగల్ వృద్ధాశ్రమంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
ప్రముఖ సమాజ సేవకురాలు డాక్టర్ కె అనితా రెడ్డి వరంగల్ లోని అనాథాశ్రమంలో జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో నేడు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అక్కడి వారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు....