35.2 C
Hyderabad
April 27, 2024 13: 18 PM
Slider వరంగల్

వరంగల్ వృద్ధాశ్రమంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

#AnitaReddy

ప్రముఖ సమాజ సేవకురాలు డాక్టర్ కె అనితా రెడ్డి వరంగల్ లోని అనాథాశ్రమంలో జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో నేడు పాల్గొన్నారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అక్కడి వారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంపాదన శాశ్వతం కాదు మన జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం అని ఈ సందర్భంగా అనితారెడ్డి అన్నారు.

అక్షరం రాయాలన్నా అన్నం తినాలన్నాఐదువేళ్ళూ కలవాల్సిందే. మనుషులైనా అంతే చిన్న పెద్ద అన్న తేడా వద్దు ఎవరి ప్రాముఖ్యం వాళ్లదేనని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా అక్కడి పేదవారికి ఆమె ఆహారం పంపిణీ చేశారు.

Related posts

హీరో శ్రీకాంత్ తో ‘రోబరి’ మూవీ ట్రైలర్ లాంచ్

Satyam NEWS

ఫుల్లు జోష్ లో తెలంగాణ బిజెపి నాయకులు

Satyam NEWS

టాక్స్ నెట్: తెలుగు తమ్ముళ్ల వద్ద బయటపడుతున్న వందల కోట్లు

Satyam NEWS

Leave a Comment