భారత్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని పాక్ డిమాండ్
భారత దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్నది. పాకిస్తాన్ లో ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ శాంతి భద్రతలకు భారత్ విఘాతం కలిగిస్తున్నదనడానికి తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని పాకిస్తాన్ విదేశాంగ శాఖ...