పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా మారింది. దేశంలోని అనేక ప్రావిన్సులలో గోధుమ స్టాక్ అయిపోయింది దాంతో తీవ్రమైన ఆహార సంక్షోభం తలెత్తింది. ఆహారం కోసం తొక్కిసలాట జరిగినట్లు చాలా చోట్ల నుంచి వార్తలు...
బలూచిస్థాన్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని పాకిస్థాన్లో కాల్చి చంపారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన శుక్రవారం ప్రార్థనలు చేసి మసీదు నుండి బయటకు వస్తుండగా ఉగ్రవాదులు...