కాకినాడ సంఘటన పట్ల గవర్నర్ దిగ్భ్రాంతి
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేట అంబటి ఆయిల్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. కార్మికులు...