ప్రతి విద్యార్ది జాతీయ సేవా పథకంలో భాగస్వాములు కావాలి
విద్యార్థుల ప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసమే అయినప్పటికీ, సంఘసేవను సైతం అలవరుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. చదువుకు ఆటంకం లేకుండా సేవ చేసే అవకాశాన్ని అందించే జాతీయ సేవా పధకంలో [ఎన్ఎస్ఎస్]...