ట్రాజెడీ:పెళ్ళైన రోజే బరాత్లో వరుడి మృతి
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి వేడుకలో నిర్వహించిన బారాత్ లోని డీజే సౌండ్స్ పడక అస్వస్థతకు గురై వివాహమైన కొద్దిసేపటికే వరుడు మంగళి గణేశ్(25) మృతి చెందాడు.శుక్రవారం మధ్యాహ్నం...