కంటి వెలుగు వైద్య బృందాన్ని అభినందించిన సి.ఎస్ శాంతికుమారి
గత పది రోజుల నుండి బిఆర్కేఆర్ భవన్ లోని సచివాలయ అధికారులకు, ఉద్యోగులకు నిర్వహించిన కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరంలో పాల్గొన్న నేత్ర వైద్యులు, వైద్య సిబందిని రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శి...