రాబోయే ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనల ప్రకారం మీడియా పోషించే పాత్రను పర్యవేక్షించాలని రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని బీ.ఆర్.కె.ఆర్ భవన్ లో...
గత పది రోజుల నుండి బిఆర్కేఆర్ భవన్ లోని సచివాలయ అధికారులకు, ఉద్యోగులకు నిర్వహించిన కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరంలో పాల్గొన్న నేత్ర వైద్యులు, వైద్య సిబందిని రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శి...