32.2 C
Hyderabad
May 16, 2024 13: 24 PM

Tag : CAA

Slider నెల్లూరు

రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారు పతనం అవుతారు

Satyam NEWS
రాజ్యాంగం అనేది పవిత్ర గ్రంథం. దానిని ఉల్లంఘించిన వారెవరైనా పతనం తప్పదు. ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతికేహక్కు ప్రతి భారతీయులకు ఉంది. మోడీ, అమితాషా ల జంట దేశానికి అభద్రతను కల్పిస్తుంది అని ప్రొఫెసర్...
Slider కడప

సిఏఏ ప్రొటెస్టు: రాజంపేటలో ముస్లింల ప్రజాగర్జన

Satyam NEWS
నరేంద్ర మోడీ ప్రధానిగా రెండో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం లపై కక్ష సాధించే విధంగా ప్రవర్తిస్తున్నారని సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గఫుర్ విమర్శించారు. కడప జిల్లా రాజంపేట పట్టణం లో...
Slider నెల్లూరు

పౌరసత్వ చట్టం అమలు కాకుండా అడ్డుకున్నాం

Satyam NEWS
పౌరసత్వ చట్టంలోని అభ్యంతరకరమైన విషయాలు అమలు కాకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవో నెంబర్ 124తో అడ్డుకున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పౌరసత్వ చట్టం,...
Slider నెల్లూరు

బిజెపి వైఖరిపై పోరాటానికి రెడీ అవుతున్న వైసిపి

Satyam NEWS
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జత కలిసినట్టుంది. భారతీయులపాలిట ఉరితాడులా CAA, NRC, NPR చట్టాలు భారతీయుల పాలిట...
Slider కడప

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మహిళల ప్రదర్శన

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఆర్.అండ్.బి బంగళా వద్ద సి.ఏ.ఏ,యనార్సీ లకు వ్యతిరేకంగా ముస్లింలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 10వ రోజుకు చేరాయి. ఈ నిరాహార దీక్ష శిబిరం కు...
Slider వరంగల్

ఫైనల్ వర్డ్: బిజెపి, ఆర్ఎస్ఎస్ కు ప్రజలే సమాధానం చెబుతారు

Satyam NEWS
దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్న పౌరసత్వ చట్టం, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లకు సంబంధించి ప్రజలే బిజెపి ఆర్ ఎస్ ఎస్ లకు తగిన సమాధానం చెబుతారని...
Slider కడప

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అర్ధనగ్న ప్రదర్శన

Satyam NEWS
పౌరసత్వ చట్టం, ఎన్ ఆర్ సి, ఎన్ ఆర్ పి లకు వ్యతిరేకంగా కడప జిల్లా జిల్లా రాజంపేట పట్టణంలో చేపట్టిన రిలేనిరాహార దీక్షలు 9వ రోజుకు చేరాయి. ఈ చట్టాలను రద్దు చేయాలని...
Slider గుంటూరు

నో రెలీజియన్: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

Satyam NEWS
లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహమ్మద్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 72 వ వర్ధంతి సందర్భంగా నరసరావుపేట మునిసిపల్ కార్యాలయం వద్దనున్న గాంధీ విగ్రహ ప్రాంతంలో...
Slider ప్రత్యేకం

ఇన్వెస్టిగేషన్: సిఏఏ వ్యతిరేక ఆందోళనల ఖర్చు రూ.120 కోట్లు

Satyam NEWS
దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టంపై నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ చట్టం దేశంలో ముస్లింలకు అన్యాయం చేసేందుకు తీసుకువచ్చారని ప్రతి సభలో ముస్లిం నేతలు చెబుతూనే ఉన్నారు. పౌరసత్వ చట్టంతో బాటు ఎన్ ఆర్ సి,...
Slider ప్రత్యేకం

డోల్ డ్రమ్స్: సిఏఏ దెబ్బకు పెట్టుబడులు హాంఫట్

Satyam NEWS
ప్రముఖ బహుళ జాతి పెట్టుబడి సంస్థ లెగ్ మాసన్ ఇన్ కార్పొరేషన్ భారత దేశంలో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. తన పెట్టుబడులను మలేషియా, చైనా దేశాలకు మళ్లించేందుకు నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం పెట్టుబడుల...