రాజ్యాంగం అనేది పవిత్ర గ్రంథం. దానిని ఉల్లంఘించిన వారెవరైనా పతనం తప్పదు. ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతికేహక్కు ప్రతి భారతీయులకు ఉంది. మోడీ, అమితాషా ల జంట దేశానికి అభద్రతను కల్పిస్తుంది అని ప్రొఫెసర్...
నరేంద్ర మోడీ ప్రధానిగా రెండో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం లపై కక్ష సాధించే విధంగా ప్రవర్తిస్తున్నారని సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గఫుర్ విమర్శించారు. కడప జిల్లా రాజంపేట పట్టణం లో...
పౌరసత్వ చట్టంలోని అభ్యంతరకరమైన విషయాలు అమలు కాకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవో నెంబర్ 124తో అడ్డుకున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పౌరసత్వ చట్టం,...
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జత కలిసినట్టుంది. భారతీయులపాలిట ఉరితాడులా CAA, NRC, NPR చట్టాలు భారతీయుల పాలిట...
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఆర్.అండ్.బి బంగళా వద్ద సి.ఏ.ఏ,యనార్సీ లకు వ్యతిరేకంగా ముస్లింలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 10వ రోజుకు చేరాయి. ఈ నిరాహార దీక్ష శిబిరం కు...
దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్న పౌరసత్వ చట్టం, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లకు సంబంధించి ప్రజలే బిజెపి ఆర్ ఎస్ ఎస్ లకు తగిన సమాధానం చెబుతారని...
పౌరసత్వ చట్టం, ఎన్ ఆర్ సి, ఎన్ ఆర్ పి లకు వ్యతిరేకంగా కడప జిల్లా జిల్లా రాజంపేట పట్టణంలో చేపట్టిన రిలేనిరాహార దీక్షలు 9వ రోజుకు చేరాయి. ఈ చట్టాలను రద్దు చేయాలని...
లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహమ్మద్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 72 వ వర్ధంతి సందర్భంగా నరసరావుపేట మునిసిపల్ కార్యాలయం వద్దనున్న గాంధీ విగ్రహ ప్రాంతంలో...
దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టంపై నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ చట్టం దేశంలో ముస్లింలకు అన్యాయం చేసేందుకు తీసుకువచ్చారని ప్రతి సభలో ముస్లిం నేతలు చెబుతూనే ఉన్నారు. పౌరసత్వ చట్టంతో బాటు ఎన్ ఆర్ సి,...
ప్రముఖ బహుళ జాతి పెట్టుబడి సంస్థ లెగ్ మాసన్ ఇన్ కార్పొరేషన్ భారత దేశంలో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. తన పెట్టుబడులను మలేషియా, చైనా దేశాలకు మళ్లించేందుకు నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం పెట్టుబడుల...