38.2 C
Hyderabad
May 2, 2024 21: 01 PM
Slider నెల్లూరు

పౌరసత్వ చట్టం అమలు కాకుండా అడ్డుకున్నాం

nellore 06

పౌరసత్వ చట్టంలోని అభ్యంతరకరమైన విషయాలు అమలు కాకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవో నెంబర్ 124తో అడ్డుకున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పౌరసత్వ చట్టం, NRC, NPR లను అడ్డుకోవడానికి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూరమైనా పోతుందని ఆయన అన్నారు.

ఎంతటి త్యాగానికైనా, ఎంతటి పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  సిద్ధం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. రాజ్యాంగాన్ని తూట్లుపొడిచే CAA, NRC, NPR చట్టాల రద్దు కోరుతూ ఓ ఎమ్మెల్యే గా 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు భారత రాజ్యాంగ పరిరక్షణ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Related posts

ఎస్.బి.ఐ. ఎదుట తెలంగాణ రైతు సంఘం ధర్నా

Satyam NEWS

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాం: వనపర్తి జిల్లా కలెక్టర్

Satyam NEWS

పోలీసులూ ఖాకీ వదిలి గులాబి డ్రెస్ వేసుకోండి

Satyam NEWS

Leave a Comment