అమెరికాలో కిడ్నాప్ అయిన సిక్కు కుటంబం దారుణ హత్య
అమెరికాలో కిడ్నాప్కు గురైన నలుగురు ప్రవాస భారతీయులు హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వారిలో దంపతులు, వారి ఎనిమిదేళ్ల కుమార్తె, బాలిక బాబాయి ఉన్నారు. నలుగురు పంజాబ్లోని హోషియార్పూర్కు చెందిన సిక్కు ఎన్నారై కుటుంబానికి...