Slider నల్గొండపుస్తకాలతో మేధో సంపద పెరుగుతుందిSatyam NEWSNovember 6, 2020November 6, 2020 by Satyam NEWSNovember 6, 2020November 6, 20200369పుస్తకాలు విజ్ఞాన సంపదలని, వాటిని నిత్యం పఠిస్తే మేధో సంపద పెరుగుతుందని స్థానిక మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం...