కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకూ చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు. స్వామి వారి ఆరాధన రోజూ జరుగుతుంది కానీ భక్తులకు అనుమతి...
మాఘ పౌర్ణమి సందర్భంగా సంత్ శిరోమణి రవిదాసు జయంతి ఉత్సవాలను చిల్కూర్ బాలాజీ ఆలయంలో నేడు నిర్వహించారు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో ఒక హరిజన కుటుంబంలో చెప్పులుకుట్టే వృత్తి చేసే దంపతులకు రవిదాసు...