రైల్వే ప్రైవేట్ పరం చేయాలన్న యోచనను విరమించుకోవాలి
రైల్వే రంగాన్ని ప్రైవేటు పరం చేయాలనే యోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కె.వి.పి.యస్. జిల్లా ఉపాధ్యక్షులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. భారత రైల్వే శాఖ ప్రైవేటీకరణను నిరశిస్తూ శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా...