మట్టి గణపతి విగ్రహాలు ప్రతిష్టించాలి
పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలని, ప్రజలందరూ స్వచ్చంధంగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విధంగా ఉత్సవ కమిటీలు ప్రజలను చైతన్యపర్చి ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని...