వసతి గృహాలలో విద్యా ప్రమాణాలు పెంపుకు చర్యలు
ప్రభుత్వ గిరిజన పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు జిల్లాలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో కెరియర్ గైడెన్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్...