క్లీన్ విలేజ్: 29 తేదీ లోగా ప్రతి గ్రామంలో చెత్తను తొలగించాలి
పల్లె ప్రగతి లో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డులు, స్మశానవాటికల నిర్మాణపు పనులు సోమవారం నుండి తప్పనిసరిగా మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. గురువారం...