ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలి
ఓటరుగా నమోదైన వయోవృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ రాంబాబు, స్వీప్ నోడల్ అధికారి డిఆర్డీఓ మధుసూదన్ రాజు తెలిపారు. ఓటు హక్కు వినియోగంపై ఐడిఓసి కార్యాలయంలో స్వీప్ కార్యక్రమాల్లో...