చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి
కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. బిజెపి లాంటి మతతత్వ శక్తులు చరిత్రను వక్రీకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఖమ్మం సిపిఐ కార్యాలయంలో జరిగిన...