దళిత మహిళ టేకు లక్ష్మిపై జరిగి అత్యాచారం, హత్య ఘటనను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇంతటి పాశవిక చర్యకు పాల్పడిన వారిని ఇప్పటికీ శిక్షించలేదని, టిఆర్ఎస్ నాయకులు కనీసం టేకు లక్ష్మి...
ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంకు బెయిల్ మంజూరు కావడంతో రేపు రాజ్యసభ కు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కార్తీ చిదంబరం...
ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసుల్లో నిందితుడైన కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంకు బెయిల్ మంజూరు అయింది. ఇదే విషయంలో ఆయనపై ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసిన విషయం...
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఏకరువు పెట్టిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి లోక్ సభలో మైక్ కట్ చేశారు. రేవంత్ రెడ్డి నేడు లోక్ సభలో మాట్లాడుతూ తల్లి ఒడిలో నుంచి తొమ్మిది నెలల...