40.2 C
Hyderabad
April 28, 2024 15: 54 PM
Slider జాతీయం

చిదంబరంకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

179552-chidambaram-arrest-1

ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసుల్లో నిందితుడైన కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంకు బెయిల్ మంజూరు అయింది. ఇదే విషయంలో ఆయనపై ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఆయన అరెస్టు అయి ఇప్పటికి 105 రోజులు అయింది. 105 రోజులుగా జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్న చిదంబరం విడుదల కానున్నారు. రెండు లక్షల పూచీకత్తు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే విధంగా ఆయన పాస్ పోర్ట్ స్వాధీనం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది.

Related posts

వైట్ హౌస్ దగ్గర కాల్పుల్లో ఒకరి మృతి

Satyam NEWS

మట్టి గణపతులను మాత్రమే పూజించండి

Satyam NEWS

రాప్తాడుతో అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినోత్సవం

Bhavani

Leave a Comment