పవర్ ప్లాంట్ కార్మికులను స్వస్థలాలకు పంపిస్తాం
నల్లగొండ జిల్లా దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంటులో పని చేస్తున్న వలస కార్మికులందరికి వారి స్వస్థలాలకు పంపించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఏ.వి.రంగనాధ్ చెప్పారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జెన్ కో...