కరోనా ఆంక్షలతో హిందువుల పండగులపై ఆంక్షలా…?
కరోన ఆంక్షల పేరుతో ఏటా జరుపుకుంటున్న వినాయక చవితి ఉత్సవాల నిర్వహణను ప్రభుత్వ చర్యలు నియంత్రించే విధంగా ఉన్నాయంటూ హిందూ ధర్మ జాగరణ మంచ్ పేర్కొంది. నేడు విజయనగరంలో జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ...