కట్నం కోసం అత్త, మామలను చంపిన అల్లుడు!
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కట్నం ఇవ్వలేదనే కోపంతో అత్త, మామలను అల్లుడు గొంతు కోసి చంపాడు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నాలుగు నెలల క్రితం...