శివసేనకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన ఏక్ నాథ్ షిండే పై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా? ఉన్నారనే చెబుతున్నది శివసేన ఆధీనంలోని మీడియా సంస్థ సామ్నా. షిండే వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలలో...
ఉద్ధవ్ ఠాక్రే వద్ద ఉన్న మరో ఇద్దరు శివసేన ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరతారని శివసేన లోక్సభ ఎంపీ కృపాల్ తుమానే బుధవారం ప్రకటించారు. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు...
మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరిగినా దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది. ఇక్కడ రాజకీయ సంక్షోభం కొంత కాలానికి సద్దుమణిగింది. కానీ ఆ విషయం ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంది. శివసేనను కైవసం చేసుకునేందుకు...
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే ప్రమాణస్వీకారం చేశారు. మహా వికాస్ అఘాడీ సర్కారుపై తిరుగుబాటు చేసి ప్రభుత్వం కుప్పకూలేలా చేసిన ఆయన బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఏక్నాథ్ శిందే తో ఆ...