మధ్యప్రదేశ్లో కుప్పకూలిన యుద్ధవిమానాలు
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. వాయు సేన స్థావరం నుంచి ఆకాశంలోకి ఎగిరిన సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు మోరినా సమీపంలో క్రాష్ అయ్యాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి...