35.2 C
Hyderabad
April 27, 2024 12: 21 PM
Slider జాతీయం

మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ధవిమానాలు

#jets crashed

మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌లో రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. వాయు సేన స్థావరం నుంచి ఆకాశంలోకి ఎగిరిన సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు మోరినా సమీపంలో క్రాష్ అయ్యాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి.

శిక్షణ సమయంలో విమానాలు కూలాయని అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు మోరీనా కలెక్టర్ తెలిపారు. SU-30 నుండి పైలట్‌లు సురక్షితంగా బయటపడ్డారని, వారికి స్వల్ప గాయాలయ్యాయని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related posts

మహిళల పథకాలు తొలగించిన ప్రభుత్వం: కాటిపల్లి

Satyam NEWS

బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలి

Satyam NEWS

పిల్లల్ని చదివించేందుకు లక్షలు ఖర్చు పెట్టద్దు… ఇలా చేయండి చాలు

Satyam NEWS

Leave a Comment