39.2 C
Hyderabad
April 30, 2024 20: 02 PM
Slider హైదరాబాద్

లాక్ డౌన్: నిరుపేదలకు ఆహార పదార్ధాల సరఫరా

free food

లాక్ డౌన్ నేపథ్యంలో రోజూవారీ ఆహారానికి నోచుకోని పేదలను ఆదుకోవాలని హైదరాబాద్ లోని ఖైరాతాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు చందు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఖైరతాబాద్ ప్రాంతంలో నిరుపేదలకు పెద్ద ఎత్తున ఆహార పదార్ధాలు సరఫరా చేసి ఆదర్శంగా నిలిచారు.

దాదాపు 300 మందికి ఆయన ఆహార పదార్ధాలు సరఫరా చేసినట్లు చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో రోజువారీ సంపాదన లేక ఎంతో మంది ఆకలితో ఉంటున్నారు. వారిని ఈ విధంగా ఆదుకోవడం తన బాధ్యతగా భావించినట్లు చందు తెలిపారు.

Related posts

అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది : బండారి లక్ష్మారెడ్డి

Bhavani

అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జ్ చేయడం దారుణం

Satyam NEWS

బిజెపి నేతలపై హత్యాయత్నం చేసింది వైసీపీ రౌడీలే

Bhavani

Leave a Comment