అన్నదాతల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం
నివర్ తుఫాన్ తో రాష్ట్రంలో రైతాంగం కుదేలైందని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ముందస్తు హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే...